నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - సెప్టెంబర్ 15 : మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా నున్న తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇంచార్జ్ జయచంద్రరెడ్డి, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిలు సుప్రీం కోర్టు కూడా ముందోస్తు బెయిల్ నిరాకరించడం తో మంగళవారం మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో లొంగిపోవడం తో 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, వైద్య పరీక్షల అనంతరం కడప సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Reporter
Namitha News