Friday, 19 June 2026 03:22:35 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

ఆత్మకూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నేతగా బోయలచిరివెళ్ల వాసి షేక్ హుస్సేన్

Date : 22 April 2026 11:49 AM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : ఆత్మకూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామానికి చెందిన తెలుగుదేశం యువ నేత షేక్ హుస్సేన్ ఆలీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన వీరి కుటుంబం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్ల విధేయతగా పనిచేసిన హుస్సేన్ కు సముచిత స్థానం లభించిందని స్థానికులు పార్టీ నేతలు తెలుపుతున్నారు.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తమ పార్టీ రూరల్, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం నేతల సహకారంతో తనకు అందించిన పదవిని బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని టిఎన్ఎస్ఎఫ్ నేతగా ఎన్నికైన షేక్ హుస్సేన్ ఆలీ తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :