Sunday, 13 September 2026 03:52:05 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

ఐకమత్యం తో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేద్దాం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు

Date : 09 December 2025 08:24 PM Views : 296

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 :: తంబళ్లపల్లె మండలం లో టిడిపి నాయకులు ఐకమత్యంతో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఉత్తేజపరిచారు. మంగళవారం కుక్క రాజు పల్లెలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో టిడిపి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరామ్ చిన్నబాబు గత ఎన్నికలలో పోలింగ్ బూతులలో ఓటింగ్ శాతంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె టిడిపికి కంచుకోటని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినాc- నైతిక విజయం కూటమిదేనని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధివైపు నడుస్తున్నట్లు చెప్పారు. ఏపీఐఐసీ కుక్క రాజు పల్లె కు రావడం స్థానిక ప్రజల అదృష్టమని టీడీపీ అభివృద్ధికి ఏపీఐఐసీ ఓ నిదర్శనమని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, కూటమి నాయకుల ఐకమత్యంతో ఘన విజయం సాధించి వైకాపాను మట్టి కరిపించాలన్నారు. తొలుత శ్రీరామ్ చినబాబును టిడిపి నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మండెం ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాబ్ జాన్,మదనమోహన్, శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, ఆదినారాయణ రెడ్డి, ఖాదర్ బాషా, కోటకొండ రాజేష్, చిన్న రెడ్డప్ప, క్లస్టర్ ఇంచార్జ్ కాలా నారాయణ, ప్రతాప్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గంగిరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షుడు శంకర్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: