నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ముస్లిం మైనార్టీలకు అండగా కూటమి ప్రభుత్వం... చంద్రబాబు నాయుడు మైనారిటీల పక్షపాతి... ఎమ్మెల్యే షాజహాన్ భాష.... మైనారిటీల అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షాదీ మహల్ లు , హజ్ హౌస్ నిర్మాణం, ఇమామ్, మౌజం లకు జీతాలు, ఉర్దూ పండిట్లు మసీదులు అభివృద్ధి వర్కు ఆస్తుల రక్షణ ఇలా ఎన్నో పథకాలను ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం చేపడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లింల పక్షపాతిగా నిలుస్తున్నారని అన్నారు... ఇమామ్, మౌజమ్ కు 90 కోట్ల రూపాయల వేతన బకాయిలు అందించి ముస్లింల సమాజానికి అండగా నిలుస్తున్నారని అన్నారు.. నేను నిర్వహించిన మైనారిటీల సమావేశంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులతో పాటు ఇమామ్, మౌజమ్ పాల్గొన్నారు...
Reporter
Namitha News