Thursday, 30 July 2026 12:38:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన తబ్లిఘి ఇజ్తిమా

వివిధ ప్రాంతాల నుండీ వాహనాలలో భారీగా చేరుకుంటున్న ముస్లిం సోదరులు

Date : 08 January 2026 08:57 AM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 07 : రామసముద్రం మండలంలో అత్యంత వైభవంగా బుధవారం భక్తిశ్రద్ధలతో తబ్లిఘి ఇజ్తిమా ప్రారంభమయ్యాయి. ముస్లిం సోదరులు ఎంత పవిత్రంగా ఆధ్యాత్మిక గొప్ప కార్యక్రమం వివిధ ప్రాంతాల నుంచి మత పెద్దలు విచ్చేసి తబ్లిఘి ఇజ్తిమాలో మత ప్రవక్తల బోధనలు తెలుసుకోవడంతో పాటు, మత సామ్రాస్యాన్ని ఎంతో పెంపొందిస్తుంది.ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భక్తి మార్గం తప్ప వేరే ఇతర అంశాలు చర్చికి తాగు లేదని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమం రామసముద్రంలో జరగడం మొదటిసారి కావడం విశేషం ఈ వేడుకకు విద్యుత్ అలంకరణతో దిగువపేట మొత్తం కళకళలాడుతుంది, అల్లా ప్రార్ధనలతో ఒక భక్తి భావంతో పులకించిపోయింది, ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,మదనపల్లి, పలమనేరు,పుంగనూరు, చౌడేపల్లి,కర్ణాటక,అన్నమయ్య జిల్లా చుట్టుపక్క జిల్లాలు వారికి మన రామసముద్రం ముస్లిం సోదరులు వారికి ఘన స్వాగతం ఆహ్వానిస్తున్నారు,ఈ కార్యక్రమానికి విచ్చేసి ముస్లిం సోదరులకు కావలసిన సకల సౌకర్యాలని ఏర్పాటు చేశారు, టిఫిన్,భోజనం,వాటర్,స్నాక్స్, టీ,కాఫీ,వాష్రూమ్స్, టాయిలెట్స్, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు ఇలా అన్ని రకాల సదుపాయాలని ఏర్పాటు చేశారు,రామసముద్రం ఇజ్తిమాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మైనార్టీ నాయకులు మదనపల్లి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ పాల్గొన్నారు. ఇస్తమాలో ఆకర్షణగా నిలిచిన దుకాణాలు బెంగళూరు మైసూర్ ప్రాంతాల నుంచి ముస్లిం సోదరులు ఇజ్తిమాలో పాల్గొని వారికోసం షాపింగ్ చేసుకునేందుకు దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.తినుబండారాలు, దుస్తులు,పిల్లలకి కావలసిన ఆట బొమ్మలు,ఇలా రకరకాల వస్తువులు ఆకర్షణగా నిలిచి సందడిగా మారింది.ఇంత పెద్ద షాపింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం రామ సముద్రంలో మొదటిసారి కావడం విశేషం ఇజ్తిమాలో ఎలాంటి అవాచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండల కేంద్రంలో ప్రధాన కూటమిలో యస్.ఐ. ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఎంత వైభవంగా దువ్వ కార్యక్రమం నేడు ఇస్తామా వేడుకల్లో దువ్వ కార్యక్రమానికి మరింత ముస్లిం సోదరులు భారీగా చేరుకునే అవకాశం మరింత పెరుగుతుంది,దాదాపు లక్షక పైగా వచ్చే అవకాశం ఉందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తిస్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :