Monday, 14 September 2026 12:17:39 AM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు

Date : 17 April 2026 12:18 PM Views : 186

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 17 : ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది.. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకుల సాధించడం గొప్ప విశేషం.. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత.. జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు రాష్ట్రస్థాయిలో ఐదు ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలోనే గొప్ప ప్రభంజనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం.. ఈ క్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు.. ప్రియదర్శిని కాలేజీలో తమకు అందించిన ఉత్తమ బోధనతోనే తాము మంచి ర్యాంకులతో పాస్ కావడానికి కారణమని అందుకు ఉపాధ్యాయులకు కాలేజ్ యాజమాన్యానికి రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు.. ఆత్మకూరు పట్టణంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి అత్యధిక పాస్ శాతం పొందడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి బొకేతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 670 మంది విద్యార్థులతో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగిన కళాశాల తమదేనని గత ఏడాది రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకుతో పాటు ఈ ఏడాది మొదటి మూడు ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని తమ విద్యా బోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని అందుకే తాము తమ సిబ్బంది ఎంతో కృషిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: