Wednesday, 29 July 2026 11:10:52 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

Date : 25 May 2026 05:50 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి - పీస్ కమిటీ సమావేశంలో డిఎస్పీ పావని సూచనలు - హాజరైన టిడిపి మైనార్టీ నాయకులు,ముస్లిం పెద్దలు మదనపల్లె : పవిత్ర బక్రీద్ పండుగ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మదనపల్లి డిఎస్పీ పావని సూచించారు.సోమవారం తన కార్యాలయంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.హిందూ,ముస్లిం సోదరులు పరస్పర ఐకమత్యం,సౌభ్రాతృత్వం మరియు సమన్వయంతో పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ పఠాన్ ఖాదర్ ఖాన్,ప్రభుత్వ సర్ ఖాజీ జామియా మసీద్ జలాలుద్దీన్,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా),రూటా రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ మహమ్మద్ ఖాన్,పట్టణ సీఐలు మొహమ్మద్ రఫీ,రాజారెడ్డి,తాలూకా సిఐ కళా వెంకటరమణ,పలువురు ఎస్.ఐలు మత గురువులు,మత పెద్దలు,మసీదు కమిటీ సభ్యులు మరియు మదనపల్లి నియోజకవర్గానికి చెందిన హిందూ,ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి సమాజంలో శాంతి,సామరస్యాలను కాపాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.మతసామరస్యానికి మదనపల్లి ప్రసిద్ధిగాంచిందని,ఇదే స్పూర్తిగా కొనసాగించాలని సూచించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :