Tuesday, 15 September 2026 06:49:34 PM
# మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా

Date : 13 April 2026 06:50 PM Views : 279

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం హర్షణీయం - ఈ బిల్లు మహిళా సాధికారతకు భరోసా - ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.వనజ వెల్లడి మదనపల్లె : కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ (నారీశక్తి నందన్ అధినీయమ్) బిల్లు అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు సోమవారం స్త్రీ శక్తి పేరిట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ ఎరికిపాటి వనజ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ మహిళల కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపరిచారని,తద్వారా మహిళలు అని రంగాలలో రాణిస్తున్నారని కొనియాడారు.అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్న (నారీశక్తి నందన్ అధినీయమ్) పథకం మహిళా సాధికారతకు భరోసానిస్తుందన్నారు.ఇది రాజకీయ సమానత్వానికి దోహదపడుతుందన్నారు.2029 సంవత్సరం నుండి ఈ బిల్లు అమలులోకి వస్తుందని వెల్లడించారు.మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.విపత్కర పరిస్థితుల్లో మహిళలు మనోధైర్యంతో ముందుకు సాగడానికి ఈ చట్టాలను వినియోగించుకోవాలన్నారు.అనంతరం కో-ఆర్డినేటర్ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు ఉపయోగపడే అనేక పథకాలు,కార్యక్రమాలను రూపొందించాయన్నారు.మహిళలు అన్ని రంగాల్లో రాణించడం శుభసూచకమన్నారు.నూతనంగా తీసుకొస్తున్న ఈ చట్టం మహిళలకు ఓ వరమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాస్మిన్,నాగమణి,బషీర్ అహ్మద్ మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :