నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కర్ణాటక కోలార్ జిల్లా ములభాగల్ తాలూకా వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా ఆదివారం వడ్డె సంఘ జిల్లా అధ్యక్షుడు సి.వి గోపాల్ ను హృదయపూర్వకంగా కలిశారు. అనంతరం తన నివాసం లో యువ నాయకులు ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్ లు అధ్యక్షులకు పూల మాల వేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామసముద్రం నాయకులు హరినాథ్, సోము, గంగాధర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News