Wednesday, 29 July 2026 05:25:22 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

దాహార్తి కోసం 22 కోట్ల రూ నిధులతో పైపు లైన్ నిర్మాణం కు ఎమ్మెల్యే భూమిపూజ

Date : 26 May 2026 08:11 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 26 : మదనపల్లి ప్రజల దహర్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సియం చంద్రబాబు చొరవతో అమృత్ 2 పథకం క్రింద మంజూరైన 22 కోట్ల రూపాయల నిధులతో నిర్మించేందుకు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన కార్యక్రమం లో వేద మంత్రాల నడుమ భూమి పూజలు చేసి పట్టణ ప్రజల దాహర్తిని దూరం చేసే కార్యక్రమం కు స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే షాజహాన్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు బాలు స్వామి, జెసిబి వేణు, జీవీ నాయుడు, జెసిబి ఈశ్వర్ నాయుడు, సోమశేఖర్ నాయుడు, నయాజ్, ఇక్బాల్, నవీన్ చౌదరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :