Sunday, 13 September 2026 02:48:06 PM
# తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు

పంచాలమర్రి జి.పి బిల్డింగ్ నిర్మాణానికి గ్రహణం

Date : 08 December 2025 10:00 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనం మంజూరు అయింది. ఈ భవన నిర్మాణానికి ఇరువర్గాల మధ్య భూ వివాదం చెలరేగి రచ్చకెక్కింది. భవన నిర్మాణానికి పంచాలమర్రిలో ఎల్పిఎం నెంబర్ 17 46 లో 0.05 సెంట్లు భూమి రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు ధ్రువీకరించారు. పంచాయతీ భవనం నిర్మాణానికి అధికార పార్టీ నాయకులు భూమిని చదును చేయగా ఓ వ్యక్తి ఆ భూమి తాను కొన్నానని ఆ స్థలం నాకు చెందిందని లాయర్ నోటిస్ తో పాటు ఆ స్థలంలో తాత్కాలిక రేకుల షెడ్డు ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ నాగేంద్రబాబు స్థానిక కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి తోపాటు మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేయగా మండల పరిషత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు అధికారులు విలేకరులకు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :