Monday, 08 June 2026 08:20:02 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

దళితుల అంటే అధికారులకు అంత చిన్న చూపా...?

గత నాలుగు నెలల నుండి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి గైహాజరు

Date : 27 May 2026 04:55 PM Views : 75

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిరసన.. అధికారులారా దళితులపై మీకు మేమంటే అంత చిన్న చూపా... దళితవాడలో సమస్యలు పరిష్కారానికి మోగ్గుచూపుని సంబంధిత అధికారులు.. పుంగనూరు పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ సభ్యులు,ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు అనగారిన కులాలకు అభివృద్ధి చేకూర్చాలని ఆశయంతో ప్రభుత్వం 27 శాఖలకు సంబంధించిన అధికారులతో ఎస్సీ,ఎస్టీ అండ్ మోనిటరింగ్ సమావేశాన్ని ప్రతినెల చివరణ నిర్వహించడం జరుగుతున్నదని అయితే గత నాలుగు నెలల నుండి సంబంధిత శాఖ అధికారులు సమావేశానికి గైహాజరు కావడం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్, తాసిల్దార్ పూర్తిస్థాయిలో అన్ని శాఖల అధికారులతో కలసి ఈ కార్యక్రమం నిర్వహిస్తేనే మా సమస్యలు పరిష్కరించడానికి వీలవుతుందని తెలియజేసిన గత నెలలో అధికారులు గైహాజరుకాగా ఇప్పుడు తాసిల్దారు ఆర్.ఐ. కూడా సమావేశానికి రాకపోవడం గమనార్హంగా ఉందని,ఇక రేపు నెలలో నిర్వహించే ఎస్సీ ఎస్టీ మానటారింగ్ సమావేశం నకు ఇలాగే అవమానం జరిగితే ఎస్సీ ఎస్టీ మార్నింగ్ సభ్యులు, దళిత నాయకులు,ఎమ్మార్పీఎస్ నాయకులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట అర్ధ నగ్న ప్రదర్శనతో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు.

V. Riyaz

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :