నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకల చెర్వు - ఏప్రిల్ 15 : ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మొలకలచెర్వు పోలీసులు వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు బురకాయలకోట - మధ్య నాయనపల్లి రోడ్డు లోని మద్ది నాయనపల్లి గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వాహనం లో మద్యం బాటిళ్లును గుర్తించిన పోలీసులు విచారించిగా అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి వాహనం లో నున్న 180 యం. ఎల్ 558 బాటిల్ల మద్యం, 60 బీరు బాటిళ్లను , మద్యం అక్రమ రవాణాకు ఉపయోగించిన హోండా వెర్నా కారును సీజ్ చేసి, మద్యం తరలిస్తున్న పిటియం కు చెందిన 62 సంవత్సరాల నాగరాజు రెడ్డి ని అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం
Reporter
Namitha News