Sunday, 13 September 2026 10:59:47 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

నేడే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ను సద్వినియోగం చేసుకోండి

Date : 05 November 2025 07:08 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నేడే ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం - ఆయుర్వేదాన్ని పాటించండి - సంపూర్ణ ఆరోగ్యంతో జీవించండి మదనపల్లి నవంబర్ 5, (మణి నమిత న్యూస్ ) సత్సంగ్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ యం జన్మదిన సందర్బంగా, మదనపల్లె మాజీ శాసనసభ్యులు నవాజ్ బాష ఆధ్వర్యంలో మదనపల్లి లో మొట్టమొదటిసారిగా కేరళ ఆయుర్వేద వైద్య రంగంలో 25 సంవత్సరాల అపారమైన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే, ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, మదనపల్లి పట్టణం లోని గాంధీరోడ్డు లో గల సిఎస్ఐ జెసిఎం ఫంక్షన్ హాలు నందు నిర్వహించడం జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. కావున ఈ సువర్ణ అవకాశాన్ని మదనపల్లె పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించు కోవాలని కోరారు. ఈ వైద్య శిబిరము నందు పాల్గొని, సనాతన ఆయుర్వేద వైద్యాన్ని వినియోగించు కోగలరని, ప్రజలను కోరారు. అలాగే మరిన్ని వివరములకు పవన్ - 9491076761, ఆరోగ్యం ఆఫీస్ : 8333981 305 సంప్రదించాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: