Monday, 02 March 2026 06:50:51 AM
# ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు # విద్యా పర్యటన లో ఏపీ శాసనసభ ను సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లె లో 30 వేల జనసేన సభ్యత్వమే మా లక్ష్యం -మైఫోర్స్ మహేష్ # తంబళ్లపల్లె లో ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ సభ # చెట్టు పై నుండీ పడి రైతు కు గాయాలు # చిన్నారి పుట్టినరోజు వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య # తంబళ్లపల్లె టిడిపి ఇన్చార్జిగా జి శంకర్... ? # గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు పంపిణీ # తంబళ్లపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 93.44% పంపిణీ # మార్చి 5వ తేదీలోగా 100% ఇండ్ల పన్ను వసూలు చేయాలి - డి.ఎల్.పి.ఓ. నాగరాజు # ప్రధానమంత్రి గ్రామీణ రహదారి పథకం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ # ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # మదనపల్లి పట్టణంలో 'ధర్నా చౌక్' ఏర్పాటు చెయ్యాలి - సీపీఎం డిమాండ్ # మిట్స్ లో ఘనంగా స్మృతి సంగమం-2026 # మిట్స్ లో ఘనంగా జాతీయ సైన్స్ డే # మెడికల్ మాఫియా ను అరికట్టాలంటూ డి.యం.హెచ్.ఓ. కార్యాలయం వద్ద సిపిఐ నిరసన # శ్రీరామ్ చినబాబు కు అభినందనల వెల్లువ # విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో CSE & AI & DS విభాగాల ఆధ్వర్యంలో వర్క్‌షాప్ # కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

కనబడకుండా పోయిన వ్యక్తి దారుణ హత్య

హత్య జరిగిన 50 రోజుల తర్వాత వెలుగు లోకి

Date : 28 February 2026 10:58 PM Views : 85

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : మదనపల్లి మండలం వలసపల్లి పంచాయతీ కి చెందిన ఆరవ వాండ్ల పల్లి కి చెందిన దివాకర్ బెంగళూరు లో కూలీ పనులు చేసుకొని జీవనంచేసుకొనే క్రమంలో జనవరి 4న బెంగళూరు కు పని కి వెళుతున్నాను అని చెప్పి వెళ్లిన దివాకర్ మరుసటి రోజు నుండీ సెల్ ఫోన్ కు అందుబాటులోకి రాకపోవడం తో వారం రోజులు అయినా ఫోన్ రింగ్ కాలేదని పనిచేసేచోటు లో వాకబు చేసిన కుటుంబీకులు పనికి రాలేదని తెలుసుకొని ఎక్కడెక్కడో వెతికిన ఆచూకీ తెలియకపోవడం తో ఫిబ్రవరి 10న మదనపల్లి తాలూకా పోలీసులను ఆశ్రయించడం తో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు లో అనుమానితుని అదుపులోకి తీసుకోవడం తో వెలుగులోకి వచ్చిన హత్య ఉదతం. తాలూకా పోలీస్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు నిన్నటి దినం స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు బండక్రిందపల్లి కి వెళ్లే దారిలో హంద్రీనీవా కాలువ సమీపంలో సరిగా పూడ్చని మృతదేహం ఉందన్న సమాచారం తో ఘటనా స్థలానికి వెళ్లి రెవిన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం ను వెలికితీయగా కుళ్ళిన స్థితి లో ఉండగా నేడు స్పాట్ పి.యం. నిర్వహించాం హత్య కేసుగా నమోదు చేసాం, ప్రాధమికంగా హత్య చేసి పూడ్చిపెట్టినట్లు గా ఉందని, హతుడు ఆరవ వాండ్ల పల్లి కి చెందిన కనబడకుండా పోయిన దివాకర్ గా గుర్తించాం, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపిన ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణ

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :