నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 13 : రాయచోటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, మదనపల్లి తెలుగుదేశం నాయకులు. పార్టీ ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చించిన మంత్రి మండిపల్లి
Reporter
Namitha News