Tuesday, 15 September 2026 09:43:18 PM
# కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం

తంబళ్లపల్లె లో కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పర్యవేక్షణ

Date : 21 May 2026 09:02 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 21 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో గురువారం కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. సాయంత్రం ఎన్నికల కమిటీ సభ్యులు డిడి అగర్వాల్, సునీల్ కుమార్ మీనా, సుప్రజ, జిల్లా ఇంచార్జ్ రెడ్డి విష్ణు ప్రియ లు మండల కేంద్రంలోని విశ్వనాధ వీధి, మెయిన్ బజార్ పలు వీధులలో ఇంటింటికి తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. పలు గృహాలు శిథిలమై వలసలు వెళ్లడం, కొందరు మృతి చెందిన గృహాలను పరిశీలించి పలు వివరాలను సేకరించారు. ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహణపై టీం లీడర్ తాసిల్దార్ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల నమోదు పారదర్శకంగా నిర్వహించాలని వలసలు వెళ్లిన కుటుంబాలు ఎన్రోల్మెంట్ పై పూర్తి విచారణ చేసి నమోదు చేయాలన్నారు. ఓటర్ల నమోదు ఖచ్చితమైన సమాచారంతో ఎ న్యూమలేటర్లు ఓటరు నమోదు తో పాటు స్వీయ ఓటర్ నమోదు వేగవంతం చేయాలని సూచించారు. వారి వెంట ఎన్నికల ఓటర్ల నమోదు కార్యక్రమం డి ఎల్ డి ఓ లక్ష్మీపతి, సూపర్వైజర్లు ఎంపీడీవో ఎం వి ప్రసాద్, ఏపీవోఅంజనప్ప, డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, ఆర్ ఐ ముద్దు కృష్ణ,ఏపిఎం గంగాధర్, కార్యదర్శులు శ్రీనివాసులు, హరి ప్రసాద్, ఏ న్యూమ లేటర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :