Thursday, 30 July 2026 12:25:46 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఇట్నేనివారిపల్లె కు తీరిన తాగునీటి సమస్య

Date : 09 January 2026 10:41 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 09 ః తంబళ్లపల్లె పంచాయతీ పరిధిలోని ఇట్నేని వారి పల్లె, జగనన్న లేఅవుట్ కాలనీవాసులకు పైప్ లైన్ ద్వారా తాగునీటి కష్టాలు తీరినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ ఈ వినోద్ కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం తంబళ్లపల్లె కోర్టు సమీపంలోని తాగునీటి బోరు మోటారు నుండి మండల అభివృద్ధి నిధుల నుండి ఇట్నేని వారిపల్లె వరకు పైపులైన్ ద్వారా జరుగుతున్న నీటి సరఫరా పనులను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యపై స్పందించిన ఏ ఈ వినోద్ కుమార్, ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, టిడిపి నాయకులు,మండల స్థాయి అధికారులు, కార్యదర్శి శ్రీనివాసరావులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :