Monday, 08 June 2026 08:29:28 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

అయ్యప్ప స్వాముల అన్నదాన (భిక్ష) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మండిపల్లి

మణికంఠగిరి కొండపైన అయ్యప్ప స్వామి భక్తులతో కలిసి బిక్ష చేసిన మంత్రి

Date : 04 December 2025 11:52 AM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 04 : రాయచోటి పట్టణం లోని మణికంఠ గిరి పై వెలసియున్న అయ్యప్ప స్వామి గుడి కి గురువారం రోజు మధ్యాహ్నం పట్టణంలోనే సుద్దలవానపల్లి రోడ్డు నందు గల మణికంఠగిరి అయ్యప్ప స్వామి మహాపూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని, గురుస్వాముల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వాములతో కలిసి బిక్ష చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ ధర్మంలో అయ్యప్ప మాల కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, చెడును మనలోనించి పారతోలేందుకు కఠినమైన మాల ధారణ ధరించి దీక్ష చేయడం గొప్ప విషయమన్నారు. మణికంఠ స్వామి దీక్ష ధరించిన వారు స్వామివారి దర్శనము అనంతరం తిరుగు ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకొని క్షేమంగా ఇండ్లకు చేరుకోవాలని ఆయన అయ్యప్ప స్వాములకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మడితాటి శ్రీనివాసులు రెడ్డి రంజిత్ రాయల్ మరియు గురు స్వాములు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :