Monday, 08 June 2026 08:20:01 AM
# తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు # అక్రమ కేసు పై నిరాహార దీక్ష కు మాజీ ఎంపీ రెడ్డెప్ప # నిశ్వార్థమైన కళ @ నృత్యం - తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు # ప్రకృతి పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత - ఇన్చార్జ్ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ # జల్జీవన్ మిషన్ తో ప్రతి ఇంటి తాగునీటి కష్టాలకు చెక్ # చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటుకు కదం తొక్కిన వైకాపా శ్రేణులు # మిట్స్ లోని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సందర్శించిన అధికారులు # ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మండల విద్యాశాఖ అధికారులు జి నటరాజ రెడ్డి తెలిపారు

Date : 05 June 2026 07:29 PM Views : 21

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధ్యాయులకు FLN శిక్షణ తరగతులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకటవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు FLN( ఫౌండేషన్ లి టరసి అండ్ న్యూమరసి ) శిక్షణా తరగతులను 04-06-2026 నుంచి 09-06-2026 తేదీ వరకు ఆరు రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిక్షణ తరగతులకు పుంగనూరు,చౌడేపల్లి,సోమల,సదుం మండలాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు అలాగే స్థానికంగా ఇతర మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించి మెరుగైన బోధనా పద్ధతుల గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని శిక్షణా కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు జి నటరాజ రెడ్డి తెలిపారు.కోర్స్ డైరెక్టర్ గా మండల విద్యాశాఖ అధికారి -2 రెడ్డన్న శెట్టి, వెన్యూ ఇంచార్జ్ గా ఉపాధ్యాయురాలు రుద్రాణి భాద్యత వహించారు.ఆయా మండలాల నుంచి ముగ్గురు జిల్లా రరిసోర్స్ పర్సన్స్ మొత్తం 12 మంది హాజరై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.అలాగే నేడు బసవరాజ ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు పుంగనూరు మండలాలకు సంబంధించి కుక్ కం హెల్పర్ అయినా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూపై శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రెడ్డినశెట్టి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈడిగపల్లి ప్రధానోపాధ్యాయురాలు రెడ్డమ్మ హాజరై మధ్యాహ్నం కార్మికులకు పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే జిల్లా రిసోర్స్ పర్సన్ శోభ గారు మధ్యాహ్న భోజనంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన మెనూ వంటగది నిర్వహణ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కుక్ కం హెల్పర్స్ మరియు సీఆర్పీలు,పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

V. Riyaz

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :