Monday, 14 September 2026 08:28:04 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

ఫౌండేషన్ లిటరాసి అండ్ న్యూమరసీ శిక్షణ

మండల విద్యాశాఖ అధికారులు జి నటరాజ రెడ్డి తెలిపారు

Date : 05 June 2026 07:29 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఉపాధ్యాయులకు FLN శిక్షణ తరగతులు.. అన్నమయ్య జిల్లా,పుంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నేడు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకటవ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు FLN( ఫౌండేషన్ లి టరసి అండ్ న్యూమరసి ) శిక్షణా తరగతులను 04-06-2026 నుంచి 09-06-2026 తేదీ వరకు ఆరు రోజులు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఇందులో భాగంగా శిక్షణ తరగతులకు పుంగనూరు,చౌడేపల్లి,సోమల,సదుం మండలాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు అలాగే స్థానికంగా ఇతర మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు ఆరు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించి మెరుగైన బోధనా పద్ధతుల గురించి శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని శిక్షణా కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు జి నటరాజ రెడ్డి తెలిపారు.కోర్స్ డైరెక్టర్ గా మండల విద్యాశాఖ అధికారి -2 రెడ్డన్న శెట్టి, వెన్యూ ఇంచార్జ్ గా ఉపాధ్యాయురాలు రుద్రాణి భాద్యత వహించారు.ఆయా మండలాల నుంచి ముగ్గురు జిల్లా రరిసోర్స్ పర్సన్స్ మొత్తం 12 మంది హాజరై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది.అలాగే నేడు బసవరాజ ప్రభుత్వం ఉన్నత పాఠశాల నందు పుంగనూరు మండలాలకు సంబంధించి కుక్ కం హెల్పర్ అయినా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు మెనూపై శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రెడ్డినశెట్టి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈడిగపల్లి ప్రధానోపాధ్యాయురాలు రెడ్డమ్మ హాజరై మధ్యాహ్నం కార్మికులకు పలు సూచనలు చేయడం జరిగింది. అలాగే జిల్లా రిసోర్స్ పర్సన్ శోభ గారు మధ్యాహ్న భోజనంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన మెనూ వంటగది నిర్వహణ గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది.కార్యక్రమంలో కుక్ కం హెల్పర్స్ మరియు సీఆర్పీలు,పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :