Sunday, 03 May 2026 10:17:44 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం

PARKER 777 అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసిన నిమనపల్లి పోలీసులు

Date : 03 May 2026 08:36 PM Views : 16

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 03 : చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు నిర్వహించిన నిమనపల్లి పోలీసులు.."PARKER 777"అనే యాప్ ద్వారా బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాను నిమనపల్లి ఎస్సై కు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులు మహేందర్ సింగ్, ఎగేరి వినయ్ కృష్ణ సింగ్, కామిశెట్టి రెడ్డి ప్రసాద్, గంగాపురం సాయికుమార్, హేమంత్ లను పోలీసులు అరెస్టు చేసినట్లు.. ముఠాలో మిగిలిన ఏడుగురు పరారీలో ఉన్నట్లు మదనపల్లి డిఎస్పి పావని నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.... ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ యువతను ఆకర్షించి బెట్టింగుల ఊబిలోకి లాగుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. పట్టుబడ్డ నిందితులపై బిఎన్ఎస్ మరియు ఏపీ గేమింగ్ ఆక్ట్ కింద కేసులో నమోదుచేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మదనపల్లి డి.ఎస్.పి పావని తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :