Tuesday, 15 September 2026 11:32:26 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

ముస్లిం ఐక్య వేదిక గౌరవ సలహా దారులు గా డాక్టర్ ఎస్ కె బాషా

జాతి ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేస్తానని వెల్లడి - డాక్టర్ యస్.కె. బాష

Date : 06 November 2025 07:37 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ -నవంబర్ 06 : ముస్లిం ఐక్య వేదిక అన్నమయ్య, కడప జిల్లా ల గౌరవ సలహాదారులు గా డాక్టర్ ఎస్.కె. బాషా ను నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముస్లిమ్ ల ఐక్యతకు, అభ్యున్నతికి కృషి చేయాలని, ముస్లిం ఐక్య వేదిక పురోభివృద్ధి కి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా డాక్టర్ ఎస్.కె. బాషా మాట్లాడుతూ తన పై నమ్మకం తో ముస్లిం ఐక్యవేదిక అన్నమయ్య, కడప జిల్లాల గౌరవ సలహాదారులుగా అవకాశం ఇవ్వడం పై రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ పులి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహమాన్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాసుమ్ వలి, కడప జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్మిక విభాగం అధ్యక్షులు ఇమామ్ బాషా లకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జాతి ని ఐక్యం చేయడానికి అలాగే విద్య, వైద్యం, రాజకీయ, సామజిక రంగాల్లో ముస్లిం సోదరులను చైతన్య పరిచి ముందుకు నడిపించ డానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ముస్లిం మధ్య పరస్పరం వున్న ఎడబాటును దూరం చేసి, అందరిని దగ్గర చేయడమే తమ ఆశయం అన్నారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ముబారక్, పట్టణ అధ్యక్షులు బావాజీ, నియోజకవర్గ సలహా దారులు ఖాదర్ బాషా పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :