నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : మదనపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ కుమారుడు టిడిపి యువనేత జునైద్ అక్బర్ పుట్టినరోజు సందర్బంగా జునైద్ స్నేహితులు,తెలుగుదేశం కార్యకర్తల మధ్యన అట్టహాసంగా నిర్వహించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్న తమ యువనేత పుట్టినరోజు వేడుకలను భారీ కేకు కట్ చేపించి శుభాకాంక్షలు తెలుపడమే కాక పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించి ఘనంగా వేడుకలను చేశారు
Admin
Namitha News