Thursday, 16 April 2026 06:45:18 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గురువారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన

మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప

Date : 25 November 2025 08:11 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గురువారం ఉదయం 10.30 గంటలకు గౌరవ రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం మరియు ప్రజల నుంచి వినతుల సేకరణ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి సంబంధించి వైయస్సార్సీపి శ్రేణులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, మండల ఎంపీపీ వెలుగుచంద్రా రెడ్డమ్మ , మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు టౌన్ కన్వీనర్ జింక వెంకటాచలపతి రామసముద్రం మండల కన్వీనర్ కేశవ రెడ్డి, యువజన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :