Sunday, 13 September 2026 06:10:17 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

గురువారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన

మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప

Date : 25 November 2025 08:11 PM Views : 366

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గురువారం ఉదయం 10.30 గంటలకు గౌరవ రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం మరియు ప్రజల నుంచి వినతుల సేకరణ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి సంబంధించి వైయస్సార్సీపి శ్రేణులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, మండల ఎంపీపీ వెలుగుచంద్రా రెడ్డమ్మ , మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు టౌన్ కన్వీనర్ జింక వెంకటాచలపతి రామసముద్రం మండల కన్వీనర్ కేశవ రెడ్డి, యువజన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :