నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 16 : ఏస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మదనపల్లి లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి & మాల మహానాడు మాజీ మండల ప్రెసిడెంట్ అంబరీష్, అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ భాస్కర్, అరికెల పంచాయతీ,టి డి పి జనరల్ సెక్రటరీ వీరనాల పవన్ కుమార్, అనప్పల్లె చంద్ర,అంబేద్కర్ యూత్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్(మేస్త్రి)శంకర,శ్రీకాంత్, రామాంజలు,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News