Monday, 14 September 2026 07:42:31 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ లో పాల్గొనండి రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించండి - చమర్తి జగన్మోహన్ రాజు

Date : 15 November 2025 07:48 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 15 : అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గం ఇంచార్జి జగన్మోహన్ రాజు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించాలని రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో టిడిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి పరిశుభ్రం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద డేగా ప్రకటించిందని, అటు అధికారులతో పాటు ఇటు నాయకులు ప్రజలు కూడా స్వచ్ఛ్ ఆంధ్రలో భాగంగా తమ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, రూరల్ అధ్యక్షుడు మేడికొండ రవి నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మున్సిపల్ టిడిపి ఫ్లోర్ లీడర్ తుపాకుల అశోక్, గుణకల చిన్న, హాస్పిటల్ సూపర్నెంట్ నాగేశ్వర రాజు, డాక్టర్ అనిల్, హాస్పిటల్స్ సిబ్బంది, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేశ్వర్ల నాయుడు, కొల్లి రెడ్డయ్య నాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,కళాధర్, సురేంద్ర నాయుడు, సతీష్ రాజు, రమణ రాజు, పాండురాజు, తేజాల ఆనంద్, పోలీ శివకుమార్ పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :