నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మార్చి 01 : తంబళ్లపల్లి మండలం పులసంవాండ్లపల్లి లో చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిన రైతు శివకుమార్ నాయుడు కి తీవ్ర గాయాలు కావడం తో స్థానికులు కులు హుటాహుటిన తంబల్లపల్లి ప్రభుత్వ అసుపత్రి కి తరలించగా ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కొరకు మదనపల్లి కి తరలించిన కుటుంబీకులు
Reporter
Namitha News