Thursday, 30 July 2026 10:51:12 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బెస్ట్ ఎక్స్ లెన్సీ అవార్డు అందుకున్న ఆత్మకూరు ఆర్.డి.ఓ. పావని

Date : 27 January 2026 07:52 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : నెల్లూరు - జనవరి 27 : విధి నిర్వహణలో ఆత్మకూరు ప్రాంత ప్రతిష్టతను పెంచి P4 పథకం ద్వారా నిరుపేదల కళ్ళల్లో ఆశాజ్యోతి వెలిగించి జిల్లా అధికారుల ప్రశంసలు పొంది నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల గారి ద్వారా ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బి. పావని ఆత్మకూరు డివిజనల్ ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు.. ఆత్మకూరు ప్రాంతంలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ వరుసగా రెండవసారి అవార్డు అందుకోవడం ఈ ప్రాంత ప్రజలకు లభించిన గౌరవంగా భావిస్తూ మీరు మరింతగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :