నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : నెల్లూరు - జనవరి 27 : విధి నిర్వహణలో ఆత్మకూరు ప్రాంత ప్రతిష్టతను పెంచి P4 పథకం ద్వారా నిరుపేదల కళ్ళల్లో ఆశాజ్యోతి వెలిగించి జిల్లా అధికారుల ప్రశంసలు పొంది నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల గారి ద్వారా ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బి. పావని ఆత్మకూరు డివిజనల్ ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు.. ఆత్మకూరు ప్రాంతంలో ఉద్యోగరీత్యా పనిచేస్తూ వరుసగా రెండవసారి అవార్డు అందుకోవడం ఈ ప్రాంత ప్రజలకు లభించిన గౌరవంగా భావిస్తూ మీరు మరింతగా అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నాం అని తెలిపారు
Reporter
Namitha News