Monday, 14 September 2026 04:44:24 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

పి.టి.యం. లో ఘనంగా వికలాంగుల దినోత్సవం

బెట్టకొండ బాస్ మధు నేత్రుత్వం లో అన్నదానం

Date : 03 December 2025 08:50 PM Views : 267

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - డిసెంబర్ 03 : పి.టి.యం. ఎంపీపీ కార్యాలయం లోని భవిత కేంద్రం లో వికలాంగుల దినోత్సవం ను యం.ఈ.ఓ. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యం.ఈ.ఓ. నారాయణ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వెసులుబాటులు, వారి కోసం ప్రత్యేక ప్రధాన్యత తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమం లో జె.ఏ.సి. నాయకులు సురేంద్ర, ఏ.యస్.ఐ. వరప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో యంగ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయగా, పాఠశాల కు ఫ్యాన్ ను వితరణ చేసిన ప్రసాద్. ఈ కార్యక్రమం లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామ్మోహన్, హెడ్ మాస్టర్ సరళ దేవి, భవిత కేంద్రం టీచర్ అయేషా, ఉపాధ్యాయులు, పిల్లలు,విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: