నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకులు వెంకటేష్,భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా,విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ (చినబాబు) మరియు బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్ బాధితుడు వెంకటేష్ ని పరామశించి ప్రస్తుత ఆరోగ్యంపై ఆరా తీశారు.వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. ఆయన వెంట టీడీపీ నాయకులు జయరామ్ రెడ్డి,మంజునాథ్ రెడ్డి, రెడ్డప్ప, శ్రీకాంత్, నాగార్జున, జై కృష్ణ మరియు కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News