Thursday, 30 July 2026 09:28:58 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు - గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి

పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు

Date : 18 November 2025 08:56 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు - గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి వెల్లడి - పలు పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలు మదనపల్లె : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంతకుమారి పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం గ్రంథాలయాల ప్రాముఖ్యత అనే అంశంపై వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలను బాపూజీ మున్సిపల్ హైస్కూల్,బూన్ హైస్కూల్,జిల్లా పరిషత్ స్కూల్,జి.ఆర్.టి ఇంగ్లీష్ మీడియం స్కూల్,జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారిణి ఆర్.వసంత కుమారి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయన్నారు.ప్రతిరోజు వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.అదేవిధంగా వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు నేడు అనగా బుధవారం జరుగబోవు మహిళా దినోత్సవం కార్యక్రమంలో బూన్ స్కూల్,బాపూజీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయబడునన్నారు.మిగిలిన పాఠశాలల పిల్లలకు వారోత్సవాల ముగింపు రోజైన ఈనెల 20వ తేదీన బహుమతులు ప్రదానం చేయబడునన్నారు.ఈ కార్యక్రమంలో బూన్ హైస్కూల్ కరస్పాండెంట్ శంకర్,హెచ్.ఎం రమాదేవి,ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,విద్యార్తినీ,విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :