నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఎస్సీ ఎస్టీ మాంటింగ్ సమావేశం.. నిమ్మనపల్లె మండలం కేంద్రంలోని రా చ వేటి వారి పల్లి పంచాయతీ గుండ్ల బురుజు హరిజనవాడ లో శనివారం ఎస్సీ ఎస్సీ మానిటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మనపల్లి తాసిల్దారు తపస్వని సంబంధిత అధికారులు హాజరయ్యారు అన్ని శాఖ అధికారులు మాట్లాడారు దళిత హక్కుల గురించి వివరించారు అదేవిధంగా గ్రామస్తులు గ్రామంలో సమస్యలపై అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు మాల మహానాడు మండల అధ్యక్షులు వీరనాల మాణిక్యం మాట్లాడుతూ పల్లె పక్కన పెద్ద గుట్ట లో వర్షం పడితే వర్షపు నీళ్లన్నీ పల్లెలే కి కోస్తున్నాయి అని నీటిని అరికట్టే లాగా రివీట్ మెంట్ కాలవ నిర్మించాలని కోరారు ఇందులో గ్రామంలో మురుగునీటి కాలువలు వసతులు లేవని అధికారు విన్నవించారు గ్రామంలో మినీ అంగన్వాడి సెంటర్ కావాలని కోరారు ఊరు మధ్యలో వంక నీళ్ళు పోవుటకు మోరీ నిర్మించాలని కోరారు ప్రస్తుతం పెద్ద పైపులన్న నిర్మించి వర్షపు నీళ్లను అరికట్టి గ్రామంలో ఇండ్లలోకి రాకున్నా చూడాలని అధికారులని అడిగారు నిరుపే దళితులకు భూమి పంపిణీ చేయాలని 60 సంవత్సరాల నిండిన వారికి వృద్ధాప్య పెంచిన మంజూరు చేయాలని కోరారు అధికారులు సానుకూలంగా స్పందించి మేము వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం సర్పంచ్ మధు మాల మహానాడు అధ్యక్షుడు మాణిక్యం గ్రామస్తులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News