నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 10 : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం ఆర్.ఎన్. తండా గ్రామపంచాయతీ లోని ఎద్దులవారికోట లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ పథకం ద్వారా నిర్మించనున్న నీళ్ల ట్యాంక్ నిర్మాణం పనులకు భూమి పూజా చేసిన జనసేన నేత పోతుల సాయినాథ్. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఏ.ఈ.వినోద్ కుమార్ ఇతర సిబ్బంది, పూల శ్రీనివాసులు, ఎద్దుల నరసింహులు,ex సర్పంచ్ సిద్ధమల్ రెడ్డి, నరసింహులు, వీరాంజనేయులు, మోహన్ బాబు, సురేంద్ర, చిన్న రెడ్డప్ప, జడగం అనిల్, రోహిత్ కుమార్, రాకేష్, నాగేంద్ర,గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News