Thursday, 15 January 2026 12:02:21 PM
# శ్రీజ డైరీ ఆధ్వర్యంలో రంగవల్లుల తో పులకించిన రెడ్డికోట # బుడి బుడి అడుగుల చిన్నారుల గొబ్బిళ్ళు ఆట # 11 మంది జూదరులు అరెస్ట్,రూ 5900/- స్వాధీనం # నిస్వార్ధమైన ప్రజాసేవకుడు కమ్మల రఘు # సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు. # ధాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. # వైయస్సార్ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన నిస్సార్ అహమ్మద్ # వైద్య కళాశాల పిపిపి విధానాన్ని రద్దు చేయాలి - సీపీఐ # స్టోర్ కింగ్ కంపెనీ కి ఎంపికైన విశ్వం విద్యార్థులు # సదుం యస్.ఐ. గా బాధ్యతలు చేపట్టిన విష్ణు నారాయణ # వైద్య కళాశాల లను ప్రవేట్ పరం చేసే జి.ఓ. ప్రతులను భోగి మంటల్లో వేసిన సిపిఐ నాయకులు # రోడ్డు భద్రత పై ద్విచక్ర వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్న ఆర్.టి.ఏ. అధికారులు # ఆత్మకూరు పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు సంక్రాతి శుభాకాంక్షలు - విద్యుత్ ఏ.డి.ఏ. చిన్నస్వామి నాయక్ # డి.ఆర్.డి.ఓ. వేసవికాలం ఇంటర్న్ షిప్ కు ఎంపికైన మిట్స్ విద్యార్థులు # తంబళ్లపల్లి బాధితులకు సి.యం.ఆర్.ఎఫ్. చెక్కులు పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే # మదనపల్లి పట్టణం లో 2.5 కోట్ల రూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజలు # తెట్టు లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్టు, రెండు కేజీ ల గంజాయి స్వాధీనం # మంత్రి మండిపల్లి ని కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు # జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # ఈ నెల 19 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

నిమ్మనపల్లి వైయస్ ఆర్ సిపి విశృత స్థాయి సమావేశం.

Date : 12 January 2026 06:18 PM Views : 43

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జనవరి 12 : నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ సి.పి. కార్యకర్తలు, స్థానిక నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ , పుంగనూరు మదనపల్లి నియోజకవర్గం పార్లమెంట్ పరిశీలకురాలు అనీషా రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, స్థానిక నేతలకు పార్టీ భాలోపేతం దిశగా కృషి చేసే దిశగా గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణం, సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, వార్డుస్థాయి కమిటీలలో నిర్మాణ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పలు అంశాల పై చర్చించి, పార్టీ మరింతగా బలోపేతం కావడానికి అనుసరించాల్సిన విధివిదానలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె సింగల్ విండో మాజీ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి , రమణారెడ్డి , ఎంపీపీ నరసింహులు వైస్ ఎంపీపీ జయప్రకాశ్ రెడ్డి , శ్రీనివాసులు, ఆర్. శ్రీనివాసులు , నవీన్, రాజన్న, ఎర్రయ్య, రెడ్డి భాస్కర, ఖాదర్ బాషా, దావూద్, యోగానంద రెడ్డి, హేమంత్, అగ్రహారం సర్పంచ్ ఉషా రాణి, కొండయ్య గారి పల్లి సర్పంచ్ శశి రెడ్డి, హోటల్ రఫీ, తవళం పంచాయతీ తుపాకుల ఆది, గంగాధర్, శంకర, రవి, చందు, కొర్లకుంట దామోదర, రవితేజ, మరియు నిమ్మనపల్లి మండలం లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచులు మాజీ సర్పంచులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు అనుబంధ విభాగాల నాయకులు కమిటీ మండల సభ్యులు కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :