Thursday, 30 July 2026 07:28:55 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నిమ్మనపల్లి వైయస్ ఆర్ సిపి విశృత స్థాయి సమావేశం.

Date : 12 January 2026 06:18 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జనవరి 12 : నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు కొమ్మేపల్లి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్ సి.పి. కార్యకర్తలు, స్థానిక నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ , పుంగనూరు మదనపల్లి నియోజకవర్గం పార్లమెంట్ పరిశీలకురాలు అనీషా రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు, స్థానిక నేతలకు పార్టీ భాలోపేతం దిశగా కృషి చేసే దిశగా గ్రామ, వార్డు స్థాయి కమిటీల నిర్మాణం, సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, వార్డుస్థాయి కమిటీలలో నిర్మాణ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులతో పలు అంశాల పై చర్చించి, పార్టీ మరింతగా బలోపేతం కావడానికి అనుసరించాల్సిన విధివిదానలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లె సింగల్ విండో మాజీ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రెడ్డి , రమణారెడ్డి , ఎంపీపీ నరసింహులు వైస్ ఎంపీపీ జయప్రకాశ్ రెడ్డి , శ్రీనివాసులు, ఆర్. శ్రీనివాసులు , నవీన్, రాజన్న, ఎర్రయ్య, రెడ్డి భాస్కర, ఖాదర్ బాషా, దావూద్, యోగానంద రెడ్డి, హేమంత్, అగ్రహారం సర్పంచ్ ఉషా రాణి, కొండయ్య గారి పల్లి సర్పంచ్ శశి రెడ్డి, హోటల్ రఫీ, తవళం పంచాయతీ తుపాకుల ఆది, గంగాధర్, శంకర, రవి, చందు, కొర్లకుంట దామోదర, రవితేజ, మరియు నిమ్మనపల్లి మండలం లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచులు మాజీ సర్పంచులు జడ్పిటిసిలు ఎంపీటీసీలు అనుబంధ విభాగాల నాయకులు కమిటీ మండల సభ్యులు కార్యకర్తలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :