Thursday, 16 April 2026 06:54:00 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె కు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసిన కేంద్రం

ఫలించిన ఎంపీ మిథున్ రెడ్డి కృషి

Date : 06 December 2024 11:20 PM Views : 826

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : నేడు కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఆమోదం తెలిపిన కేంద్రీయ విద్యాలయాల అనుమతి లో అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం వలసపల్లె కు అనుమతి మంజూరు కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న వైసీపీ శ్రేణులు . రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రంలో చేసిన అనేక ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన నూతన కేంద్రీయ విద్యాలయాల జాబితాలో మదనపల్లి కూడా మెరిసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ కూడా ఇందుకు ఆమోదముద్ర వేసింది. రానున్న విద్య సంవత్సరం కు అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మన ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తున్నందుకు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ కృషి వల్లే ఇది సాధ్యమైందని నగర వాసులు సంబర పడుతున్నారు..

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :