Thursday, 30 July 2026 11:54:10 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో 2047 విజన్లో శరవేగంగా అభివృద్ధి పనులు.

Date : 01 April 2026 11:11 PM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 01: తంబళ్ల పల్లె నియోజకవర్గ కేంద్రం లో దశాబ్దాలు గా ప్రాంతాలలో సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలను తంబళ్లపల్లె టిడిపి నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై తీవ్రంగా స్పందించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నితీష్ కుమార్,పి.డి వెంకటరత్నం ఆదేశాలతో రూ కోటి తో ఉపాధి హామీ నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తంబళ్లపల్లెలోని శ్రీనివాస కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు విస్తరణ,కాలనీ, మసీదు వీధి, కృష్ణానగర్, కోర్టువీధి లలో యుద్ధ ప్రాతిపదికన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణాల పనులు వేగం పుంజుకున్నాయని అదేవిధంగా సాలెవీదిలో త్వరలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడతామని కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. దశాబ్దాల కల నెరవేరడంతో స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్, పీ.డి, పంచాయతీరాజ్ అధికారులు, టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :