Wednesday, 29 July 2026 04:31:01 PM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జనసైనికుల ఆత్మీయ సమావేశం లో అన్నమయ్య జిల్లా జనసైనికులు

Date : 15 May 2026 07:08 PM Views : 87

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 15 : మంగళగిరి సి.కె.కన్వెన్షన్ లో డిప్యుటీ సియం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నేడు జరిగిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని, పార్టీ ని సంస్థగతం గా బలోపేతం చెందాలని రాష్ట్ర నేతలు సూచించినట్లు వెల్లడించిన స్థానిక జనసేన నాయకులు. ఈ కార్యక్రమం లో రాజంపేట పార్లమెంట్ సమన్వయ కర్త శివ శ్రీనివాస రావు, మదనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివరాం, ఇతర జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :