Saturday, 12 September 2026 04:30:50 PM
# వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు # విబిజి రాంజీ నీటి సంరక్షణ లో సప్లై చానల్స్ ఆదర్శవంతం - డ్వామా పీడీ వెంకటరత్నం # వీధిలైట్లు లేక అంధకారంలో కొటాల # ప్రకృతి సేద్యంలో నాలుగు పంటలతో నాలుగు రకాల ఆదాయం # ఏ.ఆర్ మొబైల్స్ వారి ఆకర్షణీమైన పండుగ ఆఫర్లు # మారుమూల గ్రామాల్లో ఎయిడ్స్ పై అవగాహన పెంచాలి - ఎంపీడీవో ఉషారాణి. # సిబిఎన్ చీకటి రోజులు దూరమై మూడేళ్ల # సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థుల ఆటకట్టిస్తున్న జిల్లా పోలీసులు -

బద్లావ్ జరూరీ హై.మార్పు కావాలి చలో ఢిల్లీ కి సిపిఐ నాయకులు

Date : 27 August 2026 08:57 PM Views : 72

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 27 : బద్లావ్ జరూరీ హై.మార్పు కావాలి చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున బెంగళూరు కర్ణాటక ఎక్స్ప్రెస్ కు అన్నమయ్య జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆధ్వర్యంలో తంబాలపల్లి నియోజకవర్గంలో పార్టీ నాయకులు తో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ బిజెపి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజల జోగులు కొట్టి ఒక శాతం ఉన్న కార్పొరేట్లకు పంచి పెడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపాలని నేడు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ ప్రభుత్వం ఉన్నత వర్గాల కోసం కార్పొరేట్ల కోసం పరిపాలన సాగిస్తుందని ఈ దేశ సంపదను బడా గుజరాత్ వ్యాపారవేతలైన ఆదానీ అంబానికి అప్పనంగా అప్పజెప్తున్నాడని ఈ దేశంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని విద్యార్థులు చదువుకున్న పోటీ పరీక్షలు నీట్ ఐఐఎం ఐఐటి తదితర పోటీ పరీక్షలు 154 ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి కాసులు దండుకొని తన అనుసర వర్గానికి దోశ పెడుతూ నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నారని ఈ దేశంలో ఉన్న సామాన్య ప్రజలు సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వాలు కార్పొరేట్ విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1వ తేదీన రాంలీల్ మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభ కార్యక్రమానికి సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ బి కొత్తకోట పట్టణ కార్యదర్శి హర్షణ సిపిఐ నాయకులు మంజునాథ్ గంగులప్ప హబీబీ లు తరలి వెళుతున్న సిపిఐ నాయకత్వం సిపిఐ చేపడుతున్న ప్రజా ఉద్యమాలకు ప్రజానీకం భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: