నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 08 : మదనపల్లి పట్టణం ఐసిడిఎస్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపదలో ఉన్న మహిళలకు అప్పన్న హస్తం కోసం సఖి వన్ స్టాప్ సెంటర్ ఒకే చోట అన్ని సేవలు మహిళలకు భద్రత విషయంలో కుటుంబ కలహాల విషయంలో సమస్యలు పరిష్కరించడానికి వన్ స్టాప్ సెంటర్ ను ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో ఐ.సి.డి.ఎస్. పీ.డీ. మరియు అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
Admin
Namitha News