నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 15 : మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ కళ్యాణమండపం నందు జరిగిన మదనపల్లి పట్టణం లోని 35 వార్డులలో గల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తో ఏర్పాటైన సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాష కార్యకర్తల తెలిపిన అంశాలను ఆలకించి ప్రతీ కార్యకర్త కు సి.యం. చంద్రబాబు ప్రభుత్వం లో న్యాయం జరుగుతుందని కార్యకర్తలు అందరూ ఐకమత్యం తో మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు తెలియచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గం పరిశీలకులు గురుమూర్తి గౌడ్, సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News