Sunday, 13 September 2026 11:57:24 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

తహసీల్దార్ శ్రీనివాసులు కు ఘనంగా సన్మానం

ఉత్తమ ప్రతిభ అవార్డు పొందిన తహసీల్దార్

Date : 27 January 2026 09:03 PM Views : 302

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 ః తంబళ్లపల్లె తాసిల్దార్ మండలంలో ఏపీఐఐసీ భూముల సేకరణ, భూముల రీ సర్వే సమస్యల పరిష్కారం, గ్రీవెన్స్ డేలో రైతుల సమస్యలపై స్పందించిన తీరుపై ఆయనకు గణతంత్ర దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నుండి ప్రశంసాపత్రం అందుకున్నారు. మంగళవారం స్థానిక టిడిపి నేతలు తాసిల్దారు శ్రీనివాసులను ఘనంగా సన్మానించి మండలంలో ఆయన చేస్తున్న రెవెన్యూ సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో రైతుల భూ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాలని కోరారు. అదేవిధంగా ఉత్తమ విఆర్ఓ, సర్వేయర్ గా ఎంపికైన ఎద్దుల వారి పల్లె వీఆర్వో వెంకటేష్, సర్వేర్ అనిల్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, వెంకటరమణ, నరేంద్ర నాయుడు, వెంకట్ రెడ్డి, రామచంద్ర, అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :