నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 25 : మదనపల్లి పట్టణం లోని టీటీడీ కళ్యాణ మండపం నందు ఏవి రమణ మనవరాలు నామకరణం కార్యక్రమం లో పాల్గొని చిన్నారి కి ఆశీస్సులు అందించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ,వి.సి వెంకటేష్, వెంకటరమణ,శివాలయం డైరెక్టర్ వరప్రసాద్,బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు
Admin
Namitha News