Monday, 14 September 2026 09:31:01 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

మానవ అక్రమ రవాణా, మహిళలు–పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో చైతన్య ర్యాలీ

ర్యాలీ లో పాల్గొన్న పలు స్వచ్ఛంద సంస్థలు

Date : 01 February 2026 08:49 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఫిబ్రవరి 01 : మదనపల్లి సమీపం గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎన్‌.ఎస్‌.ఎస్ విభాగం ఆధ్వర్యంలో గ్రామజ్యోతి సొసైటీ (మదనపల్లి), ది మూమెంట్ గ్లోబల్ ఫౌండేషన్ (ముంబై) వారి సహకారంతో మానవ అక్రమ రవాణా, మహిళలు–పిల్లల ప్రాథమిక హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మిట్స్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సి. కమల్ బాషా కార్యక్రమాన్ని ప్రారంభించారు., యూనివర్సిటీ నుండి అంగళ్ళు కూడలి వరకు ర్యాలీ సాగించి విద్యార్థులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామజ్యోతి సొసైటీ ప్రతినిధి బి. శుభద్ర మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు, చిన్నపిల్లల అపహరణ, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా వంటి సమస్యలతో పాటు నకిలీ ఏజెంట్లను నమ్మి కువైట్, సౌదీ, ఖతార్ వంటి దేశాలకు వెళ్లి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ముదివేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లల అపహరణ, ర్యాగింగ్, సైబర్ నేరాలు వంటి ఘటనలు జరిగితే 100, 181, 1930, 1098 నంబర్లకు వెంటనే ఫోన్ చేయాలని సూచిస్తూ పోలీస్ శాఖ తక్షణ సహాయం అందిస్తుందని తెలిపారు. ర్యాలీ అనంతరం గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి యూనివర్సిటీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ ఎన్‌.ఎస్‌.ఎస్ ఆఫీసర్ పి.రాజేష్ మాట్లాడుతూ ర్యాలీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిట్స్ ఫౌండర్ & ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయ భాస్కర్ చౌదరి, ప్రో-ఛాన్సలర్ యెన్ ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, కోఆర్డినేటర్ పి. రాజేష్, గ్రామజ్యోతి సొసైటీ ప్రెసిడెంట్ బి. శుభద్ర, ముదివేడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: