Sunday, 13 September 2026 05:40:27 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

జిల్లా కలెక్టర్ యస్పి లను మర్యాద పూర్వకంగా కలిసిన హజ్ కమిటీ డైరెక్టర్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్

Date : 07 November 2025 07:39 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ _రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు సూచన మేరకు,_ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ డైరెక్టర్ *పఠాన్ ఖాదర్ ఖాన్*& రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ *మండ్యం ప్రభాకర్*, మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై విన్నతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ మరియు *ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి * సానుకూలంగా స్పందించి, “ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, *ప్రజల సమస్యలేమైనా* ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి” అని ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆఫీసర్లిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, మర్యాదపూర్వకంగా సంభాషించి, “మా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము” అని హామీ ఇవ్వడం నిజంగా *స్ఫూర్తిదాయకం.* జిల్లా అధికారులు మా సమస్యలపై శ్రద్ధ చూపి స్పందించినందుకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి _హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము._

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: