Wednesday, 29 July 2026 09:08:51 AM
# మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన

జిల్లా కలెక్టర్ యస్పి లను మర్యాద పూర్వకంగా కలిసిన హజ్ కమిటీ డైరెక్టర్, వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్

Date : 07 November 2025 07:39 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆంధ్రప్రదేశ్ _రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు సూచన మేరకు,_ అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు, ఆర్ అండ్ బీ శాఖ మాత్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశానుసారం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ డైరెక్టర్ *పఠాన్ ఖాదర్ ఖాన్*& రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ *మండ్యం ప్రభాకర్*, మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై విన్నతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ మరియు *ఎస్పీ శ్రీ ధీరజ్ కునిబిల్లి * సానుకూలంగా స్పందించి, “ఎప్పుడు ఏ ఆపద వచ్చినా, *ప్రజల సమస్యలేమైనా* ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురండి” అని ప్రోత్సహించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆఫీసర్లిద్దరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతించి, మర్యాదపూర్వకంగా సంభాషించి, “మా పరిధిలో ఉన్న సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము” అని హామీ ఇవ్వడం నిజంగా *స్ఫూర్తిదాయకం.* జిల్లా అధికారులు మా సమస్యలపై శ్రద్ధ చూపి స్పందించినందుకు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు *శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి _హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము._

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :