నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 22 : మదనపల్లి మండలం పోతబోలు పంచాయతీ కొయ్యలవారిపల్లి కి చెందిన నారాయణ కుమారుడు భద్రాచలం వద్ద మూడు రోజుల క్రితం గోదావరి నది లో స్నానం కు వెళ్లి గల్లంతు అయి మృతి చెందిన విద్యార్థులలో ఒకరైన సతీష్ కుమార్ మృతదేహం స్వగ్రామం కు చేరుకోవడం తో గ్రామం లో విషాదచాయలు, విద్యార్థిని పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు అండగా ఉంటామని భరోసా కల్పించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష ఎమ్మెల్యే తో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News