Thursday, 30 July 2026 12:27:49 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లెలో “మా హాస్పిటల్ – ఐవీఎఫ్ సెంటర్” ఘన ప్రారంభం

Date : 05 April 2026 07:48 PM Views : 194

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెలో “మా హాస్పిటల్ – ఐవీఎఫ్ సెంటర్” ఘన ప్రారంభం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నూతనంగా నిర్మించిన “మా హాస్పిటల్ / ఐవీఎఫ్ సెంటర్” భవన ప్రారంభోత్సవం కార్యక్రమం నేడు పూజాది కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మదనపల్లెలోని ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మా హాస్పిటల్ ను ప్రారంభించారని, ఇక్కడి ప్రజలు సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు, డాక్టర్ అవినాష్ లగడపాటి మాట్లాడుతూ మదనపల్లి లోనే పుట్టి పెరిగిన మాకు ఇక్కడే హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆశయంతోనే పెద్ద నగరాలలో ఉన్న వసతులతో మదనపల్లిలోనే ఖరీదైన మిషనరీలను ఏర్పాటు చేసి మదనపల్లి పట్టణంలోని మొట్టమొదటిసారిగా ఐ వీ ఎఫ్ సెంటర్ ను మా ఆసుపత్రిని నందు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.. డాక్టర్ అవినాష్ లగడపాటి (ఇంటర్వెన్షనల్ పెయిన్ & క్రిటికల్ కేర్ నిపుణులు), డాక్టర్ దీపిక పుడోట (ఐవీఎఫ్ & రిప్రొడక్టివ్ మెడిసిన్ నిపుణులు) వైద్య సేవలు అందిస్తారని తెలిపారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :