Monday, 14 September 2026 10:48:06 PM
# బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష # సర్వ విఘ్నాలు తొలగిపోయి జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలి - ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ # మిట్స్‌లో ఆకట్టుకున్న ఎకో బప్పా మోరియా 3.0 వేడుకలు - పర్యావరణ ఆవశ్యకతను తెలియజేసిన విద్యార్థులు # టిడిపిలో డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి - తెలుగుదేశం సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ # మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్యాయాన్ని ప్రశ్నించడమే జనసేన లక్ష్యం జనసేన నేత రాయల్ కుమార్

జనవాశాల మధ్య నున్న స్క్రాప్ గోడౌన్ ను తరలించండి

Date : 16 July 2026 04:45 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : పుంగనూరు - జూలై 16 : గత కొన్ని సంవత్సరాలుగా పుంగనూరు టౌన్‌లో గల స్క్రాప్ గోడౌన్ మరియు డంపింగ్ యార్డు గురించి ఇదివరకే పుంగనూరు మునిసిపల్ అధికారులకు మరియు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించడం జరిగింది. కాగా గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ప్రజలు తమ ఇళ్లలో మరియు వీధుల్లో ఉన్న సమస్యలను మరియు స్క్రాప్ డంపింగ్ గోడౌన్ వల్ల కలిగే ఇబ్బందులను జనసేన రాయల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో. జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ పుంగనూరు కమిషనర్ కి సమస్య పై సత్వరమే పరిష్కారం చూపాలని కోరడం జరిగింది. అంతేకాక స్క్రాప్ గోడౌన్ యజమానిని ఒక నెలలోనె ఖాళీ చేయమని, జన నివాస స్థలం లో స్క్రాప్ గోడౌన్లు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని, దీనిపై పోలీస్ కేసు కూడా పెట్టవచ్చు అని గుర్తు చేశారు. దీనికి స్క్రాప్ షాప్ యజమాని స్పందిస్తూ తాను ఇచ్చిన గడువులోపే గోడౌన్‌ను టౌన్ వెలుపలకు మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ లీడర్ నానాబాల లక్ష్మణకుమార్, నానాబాల దినేష్,, నానాబాల ఉదయ్, నానాబాల పరమేషు తదితరులు పాల్గొన్నారు

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: