Tuesday, 15 September 2026 11:41:20 PM
# మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో కోర్టులో లొంగిపోయిన టిడిపి నేత జయచంద్ర రెడ్డి , గిరిధర్ రెడ్డి # హంద్రీనీవా జలాలకు జి. శంకర్ యాదవ్ జలహారతి # వినాయక మండపం వద్ద విద్యుత్ లైన్ మెన్ శంకర్ భక్తులకు అన్నదానం # మహిళా సంఘాలకు 16 కోట్లు రుణాల పంపిణీకి సిద్ధం - ఇండియన్ బ్యాంక్ మేనేజర్ మంజూర్ ఇలాహి # విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అన్నదానం - విద్యుత్ ఏడి గోవింద్ రెడ్డి # సమాజ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపే దిశగా సివిల్ ఇంజినీర్లు కృషి చేయాలి - శిరీష బండపల్లి # లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # ఆత్మకూరు ను జల్లెడ పట్టిన పోలీసులు # కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త పడపట్ల రఘు కు జీవిత ఖైదు # బొమ్మనచెరువులో పోలింగ్ కేంద్రాలపై పునఃపరిశీలించాలి - నిసార్ అహ్మద్ # టీమ్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు - హాజరైన జనసేన యువ నాయకుడు శ్రీరామ హరిహరన్ # మదనపల్లి పర్యటన లో రాష్ట్రీయ వాల్మీకి ధర్మ సమాజ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ # తురకపల్లిలో వైభవంగా వినాయక చవితి వేడుకలు # బిజెపి సీనియర్ నాయకుడు శ్రీనాథ్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు # అన్నగారిన వర్గాల అభ్యున్నతికి బిజెపి తోనే సాధ్యం - బిజెపి జాతీయ కో కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి. # మట్టి వినాయక ప్రతిమలే పర్యావరణానికి శ్రేయస్కరం - వాసవి క్లబ్ అధ్యక్షులు వివి కృష్ణారావు # వినాయక చవితి వేళ ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.రెడ్డి సాహెబ్ ఆకాంక్ష # పర్యావరణ ప్రేమికుడు పఠాన్ ఖాదర్ ఖాన్ - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,శ్రీరామ్ చినబాబు ప్రశంసలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో చరిత్ర సృష్టిద్దాం - జనసేన శ్రేణులకు రాందాస్ చౌదరి పిలుపు # గణనాధుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా మారాలి - చంద్రబాబు పాలనలో ఏపీ సస్యశ్యామలం కావాలి - తెలుగుదేశం యువనేత నాగూర్ వలి ఆకాంక్ష

రామసముద్రం పర్యటనలో టిడిపి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్

టిడిపి కార్యకర్తలతో సమాలోచనలు... దేనికి సంకేతం...?

Date : 18 November 2025 06:55 PM Views : 221

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : రామసముద్రం మండలంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పర్యటన చేశారు. ఈ సందర్బంగా టిడిపి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ బాణా సంచాల నడుమ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం టిడిపి రాజంపేట పార్లమెంట్ కోశాధికారి గజ్జల సీతప్ప తండ్రి వెంకటరమణ పై జరిగిన దాడి సంఘటనపై పోలీస్ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబుతో మాట్లాడటం జరిగింది. దాడి చేసిన వ్యక్తులు పై ఘటన ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్ బాబు వెల్లడించారు.మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ నివాసంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ తమ కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని ఎల్లవేలలా మీకు అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్, సి.నారాయణరెడ్డి, చిన్నుస్వామి, బాలాజీ, బందెల శివన్న,మాజీ సర్పంచ్ రెడ్డిశేఖర్,వేణు, శ్రీనివాసరెడ్డి, లోకనాథ్ రాజు, జైకుమార్, జావేద్,మినికి శ్రీనాథ్ రెడ్డి మహమ్మద్, చాంద్ బాషా, కృష్ణమూర్తి, మణి, ఆదెప్ప, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ శీనా,మంజు,ఎల్.శివ వెంకటరమణ, రామచంద్ర, కదిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: