Sunday, 13 September 2026 08:18:53 PM
# మిట్స్‌లో ‘ఎకో బప్పా మోరియా 3.0’ వినాయక చవితి వేడుకలు. # మట్టి వినాయక విగ్రహాలు, మొక్కల పంపిణీ # వివాహా నిశ్చితార్థ వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # పుంగనూరు లో అసూరి బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్స్ లకు జన్మదిన వేడుకలు # తక్షణమే స్పందించి ఆత్మహత్య చేసుకోవాలి అనుకొన్న యువతి ని కాపాడిన పోలీసులు # జాతీయ లోక్అదాలతో 71 కేసులు పరిష్కారం # తంబళ్లపల్లెలో 'విఘ్నం'లఘు చిత్రం ప్రారంభం # వినాయక చవితి పండుగ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్ రద్దు - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం - సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి # ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు # తంబళ్లపల్లె సమస్యల పై అధికారులు దృష్టి సారించండి-ప్రజా దర్బార్ లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ # ప్రజల సమస్యల పరిష్కారానికి ఐకమత్యంతో పనిచేయండి - మాజీ ఎమ్మెల్యే జి.శంకర్ యాదవ్ # మిట్స్ లో హెచ్‌ఆర్ కెరీర్స్ & ఏఐ ఆధారిత డిజిటల్ మార్కెటింగ్ ట్రెండ్స్ పై అతిధి ఉపన్యాస # వినాయక మండపాల నిర్వహణ పై సూచనలు -- డి.ఎస్పీ. బుచ్చిరాజు # ఎంపీ మిథున్ రెడ్డిపై ఉప్పొంగిన అభిమానం - యువనేత హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు # పఠాన్ ఖాదర్ ఖాన్ సేవలు స్ఫూర్తిదాయకం - టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణ హర్షం # మంచి చేయడమే కానీ మోసం చేయడం తనకు తెలియదు # ప్రజా శ్రేయస్సుకై పరితపించే నేత ఎంపీ మిథున్ రెడ్డి - వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు # రాష్ట్రంలో తీవ్ర కరువు ను కేంద్ర విపత్తుగా పరిగణిస్తూ కరువు ప్యాకేజీని ప్రకటించాలి - BKMU జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # హ్యూమన్ రైట్స్ ముసుగు లో ఘరానా మోసాలు

భూరీసర్వే తప్పుల తడకను ప్రక్షాళన చేయండి - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 23 April 2026 11:22 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 23 : గత భూ రీసర్వే తప్పుల తడకని కూలంకషంగా క్షేత్రస్థాయిలో రైతులతో సమీక్షించి ప్రక్షాళన చేయాలని రెవెన్యూ అధికారులను తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆయన మండలంలోని రేణుమాకులపల్లి, కోటకొండ, కుక్క రాజుపల్లి పంచాయతీలలో సుడిగాలి పర్యటన చేసి భూ రీ సర్వే పై రెవెన్యూ అధికారుల పరిశీలనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూరీసర్వే లో రేణుమాకులపల్లె రైతుల నుండి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ఇద్దరు మండల సర్వేలు, నలుగురు గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలను సర్వేకు ఆదేశించినట్లు చెప్పారు. మండలంలో గత భూ రీసర్వేలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడమే ధ్యేయంగా మండల రెవెన్యూ అధికారులను పురమాయించి పూర్తిస్థాయిలో పక్క పాస్ బుక్కులు పంపిణీ ప్రణాళికకు కట్టుబడి ఉన్నట్లు తాసిల్దార్ తెలిపారు. ఆయన వెంట సర్వేయర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :