Sunday, 03 May 2026 09:18:05 PM
# కోసువారిపల్లె జలధార పనులలో కదం తొక్కుతున్న కూలీలు # సోమవారం న వారపు సంతల వేలం పాటలు # మల్లయ్య కొండ గోమాతలకు పశు గ్రాసం వితరణ # క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు 5గురు అరెస్టు, నగదు 3.59లక్షల రూ స్వాధీనం # లబ్దిదారులకు CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ # అవతార్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ # చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదాన వితరణ చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏబీఓ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు # పదవ తరగతి ఫలితాలు.. తండ్రీ కూతుళ్లు కలిసి ఉత్తీర్ణులయ్యారు # రెడ్డి కోట వద్ద గొర్రెల బొలోరో వాహనం బోల్తా-ఇరువురు దుర్మరణం # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు గారి స్మృతి లో పలువురు సినీ రాజకీయ, ప్రముఖులు # డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సియం చంద్రబాబు # జనసేన ప్రధాన కార్యదర్శి ని కలిసిన అన్నమయ్య జిల్లా జనసేన నాయకులు # పది ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష # సప్లై ఛానల్ పూడికతీత పనులకు ఎమ్మెల్యే షాజహాన్ భూమి పూజ # మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు మృతి ఉమ్మడి రాష్ట్రాలకు తీరని లోటు # పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ # చదళ్ళ చౌడేశ్వరి దేవి కి ప్రత్యేక పూజలు # మైనర్ బాలిక ను తల్లి ని చేసిన జాహిద్ అరెస్టు # ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సుకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం - గౌరవాధ్యక్షులు నాగూర్ వలి

వీది విక్రయదారుల యూనియన్ కు నూతన కమిటీ అధ్యక్షులుగా సయ్యద్ బాషా

ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం గా ఎన్నికైన సంఘం

Date : 22 April 2026 02:23 PM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 22 : ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నందు అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న బి.కొత్తకోట ఏరియా సమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎఐటియుసి మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్ రెడ్డి తెలిపారు.బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా జి.రఘునాథ్, అధ్యక్షులుగా ఎం.సయ్యద్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం,టీ.సావిత్రి,బి.మనోహర్ లను, ప్రధాన కార్యదర్శిగా బి.పర్వీజ్ అహ్మద్,సహాయ కార్యదర్శులుగా వి.చలపతి,బి.అక్బర్ బాషా,ఎస్.అఫ్రోజ్ ఖాన్ లను,కోశాధికారిగా కే.నర్సింహులు,సలహాదారులుగా ఎస్.జాఫర్ వల్లి, ఎల్.ముబారక్ లను, మరియు కమిటీ సభ్యులుగా కే.సయ్యద్ భాష,జి.లక్ష్మీనరసమ్మ,ఎస్.అమీర్ భాష,ఎస్.షా మీర్,పి.స్వరూప,ఎస్.బా వాజాన్,బి.వసీం,బి.శ్రీనివాసులు,వి.బావాజాన్,జి. శ్రీనివాసులు,డి.శ్రీలక్ష్మి,జే.మమత,పి,శ్యామల,ఎస్. ఫయాజ్ ఖాన్,పి.రామానుజులు, మస్తాన్,ఏ.జమీర్ అహ్మద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఎం.సయ్యద్ భాష మాట్లాడుతూ; నామీద నమ్మకంతో కార్మికులు మరియు ఏఐటియుసి నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి,కార్మికులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్మికుల సమస్యల సాధన కోసం పని చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు ఎస్.బషీర్ ఖాన్, ఎం.అష్రఫ్అల్లీ,ఎస్. తంబయ్యశెట్టి, హెచ్.షమీవుల్లా మరియు వీధివిక్రయదారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :