Friday, 19 June 2026 03:24:20 PM
# ప్రతి డంపింగ్ యార్డ్ ఓ బృందావనం కావాలి - ఎంపీడీవో ఉషారాణి # ఎస్.ఐ.ఆర్. సర్వే పారదర్శకంగా పూర్తి చేయాలి - ఆర్వో మాధవ కృష్ణారెడ్డి # విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ పనితీరు బాగుంది - తహసీల్దార్ శ్రీనివాసులు # గ్రామ పంచాయతీల అభివృద్ధిపై శిక్షణా తరగతులు # డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి బిడ్డను చదివించండి # మొండివారిపల్లి రహదారి సమస్య పరిష్కరించండి # టెలికాం అడ్వజరి మెంబరు గా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ నేత షరీఫ్‌ # రాష్ట్ర వ్యాప్తంగా 43 మoది వైద్యుల డిస్మిస్ # మైక్రో మొబిలిటీ ఈ-ట్రైక్ ను ఆవిష్కరణ చేసిన మిట్స్ విద్యార్థులు # మాజీ సియం జగన్ ఈ నెల 28వ తేదీ మదనపల్లి పర్యటనకు అనుమతి ఇవ్వండి - నిసార్ అహమ్మద్ # ఘనంగా బి.సి.వై అధినేత జన్మదిన వేడుకలు, విజయంతం గా జాబ్ మేళా # విజయోత్సవ సభ కు పుంగనూరు తెలుగు తమ్ముళ్ల బైక్ ర్యాలీ # మొలకల చెర్వు ఉపాధ్యాయురాలి మృతి పై ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి # ఈ ప్రభుత్వ పాఠశాల కు బలే డిమాండ్ # మునిసిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో సర్వే డేటా ప్రదర్శన # మదనపల్లి లో 2ఏండ్ల నమ్మకం - సూపరిపాలన జిల్లా స్థాయి విజయోత్సవ సభ # తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జ్ జి. శంకర్ ...? # పీలేరు సీఐ గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ # కాంట్రాక్టు నర్సు ల వేతనాలు చెల్లించాలని విజయవాడ లో నిరసన తెలిపిన నర్సులు # సోలార్ విద్యుత్తుతో ప్రతి ఇంటికి ఆదాయ వనరులు

వీది విక్రయదారుల యూనియన్ కు నూతన కమిటీ అధ్యక్షులుగా సయ్యద్ బాషా

ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం గా ఎన్నికైన సంఘం

Date : 22 April 2026 02:23 PM Views : 162

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 22 : ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నందు అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న బి.కొత్తకోట ఏరియా సమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎఐటియుసి మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్ రెడ్డి తెలిపారు.బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా జి.రఘునాథ్, అధ్యక్షులుగా ఎం.సయ్యద్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం,టీ.సావిత్రి,బి.మనోహర్ లను, ప్రధాన కార్యదర్శిగా బి.పర్వీజ్ అహ్మద్,సహాయ కార్యదర్శులుగా వి.చలపతి,బి.అక్బర్ బాషా,ఎస్.అఫ్రోజ్ ఖాన్ లను,కోశాధికారిగా కే.నర్సింహులు,సలహాదారులుగా ఎస్.జాఫర్ వల్లి, ఎల్.ముబారక్ లను, మరియు కమిటీ సభ్యులుగా కే.సయ్యద్ భాష,జి.లక్ష్మీనరసమ్మ,ఎస్.అమీర్ భాష,ఎస్.షా మీర్,పి.స్వరూప,ఎస్.బా వాజాన్,బి.వసీం,బి.శ్రీనివాసులు,వి.బావాజాన్,జి. శ్రీనివాసులు,డి.శ్రీలక్ష్మి,జే.మమత,పి,శ్యామల,ఎస్. ఫయాజ్ ఖాన్,పి.రామానుజులు, మస్తాన్,ఏ.జమీర్ అహ్మద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఎం.సయ్యద్ భాష మాట్లాడుతూ; నామీద నమ్మకంతో కార్మికులు మరియు ఏఐటియుసి నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి,కార్మికులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్మికుల సమస్యల సాధన కోసం పని చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు ఎస్.బషీర్ ఖాన్, ఎం.అష్రఫ్అల్లీ,ఎస్. తంబయ్యశెట్టి, హెచ్.షమీవుల్లా మరియు వీధివిక్రయదారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :